Logo
Date of Publish : 20 July 2022, 6:14 pm
Editor : Sake Naresh

స్వంత నిధులతో బోర్ రిపేర్ చేయించిన జనసైనికులు

            నల్గొండ ( జనస్వరం ) : కొత్త దొనబండ తండా & కాల్వపల్లి తండా రెండు తండాల ప్రజలు ఉపయోగించే త్రాగునీటి బోరింగు గత 20 రోజుల క్రితం రిపేర్ కి రావడం జరిగింది. దీంతో ప్రజలకు నీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా యూత్ వింగ్ సభ్యులు మాలోతు లచ్చిరాం నాయక్, జనసైనికులు బానోతు వినయ్ నాయక్, బాణోతు విజయ్ నాయక్, బానోతు బాలరాజు నాయక్ బోరింగ్ రిపేర్ చేయించడం జరిగింది. స్థానిక ప్రజలు జనసైనికులు చేసిన పనిని అభినందిస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com