Logo
Date of Publish : 06 May 2022, 8:13 am
Editor : Sake Naresh

దువ్వ గ్రామంలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న జనసైనికులు

   దువ్వ, (జనస్వరం) : రోజు రోజుకి ఎండల తీవ్రత పెరగడంతో ప్రతిరోజు గ్రామస్తులకు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత తగ్గే వరకూ ప్రతిరోజు ఇలాగే అందిస్తామని  జనసైనికులు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ రాములు మాట్లాడుతూ సేవ అనేది మా పార్టీ నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో పయనించి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకై తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేతి సురేష్, తాతల సాయి, సజ్జల దుర్గారావు, వేణు కొయ్య, విజయకుమార్, తుంగల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com