Logo
Date of Publish : 05 June 2023, 4:35 pm
Editor : Sake Naresh

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన జనసైనికులు

      విజయనగరం ( జనస్వరం ) : పర్యావరణ దినోత్సవం సందర్బంగా జామి మండలం, అగ్రహారం గ్రామంలో  మండల జనసేన పార్టీ నాయకులు పీవీర్ వర్మా గారు (రాజు) ఆధ్వర్యంలో 30 మొక్కలు నాటడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ పర్యావరణ రక్షణ కోసంకృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే జనసేన సిద్దాంతాలలో ఒకటిగా పర్యావరణ పరిరక్షణగా పొందుపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో L.కోట నాయకులు Sk. పిరోజ్, రాంబాబు, అగ్రహరం గ్రామ పంచాయితీ సెక్రటరీ నాయడు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com