Search
Close this search box.
Search
Close this search box.

గోదావరి వరద బాధితులకు వాటర్, భోజనం అందిస్తున్న యర్రంశెట్టివారిపాలెం జనసైనికులు

గోదావరి

              గన్నవరం ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పి.గన్నవరం నియోజకవర్గం యర్రంశెట్టివారిపాలెం ప్రాంత పరిధిలో లంక గ్రామాలకు వరద నేపధ్యంలో చుట్టుముట్టిన వరద నీటితో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రజలకు గుప్పెడు మెతుకులు కరువయ్యాయి. బాధిత ప్రజలకు సకాలంలో ఆహార పొట్లాలను పంపిణీ చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారనే ఆవేదన ప్రజల నుండి వ్యక్తమవుతుంది. ఈ విపత్తును చూసి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యర్రంశెట్టివారిపాలెం గ్రామ ఉపసర్పంచ్ నారిన సతిపండు మరియు సుంకర కొండ సహాయంతో సర్పంచ్ మరియు జనసైనికులు ఆధ్వర్యంలో రెండోవ రోజు లంకల గన్నవరం గ్రామంలో ముంపు ప్రాంతాల్లో ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way