Logo
Date of Publish : 20 September 2023, 10:02 pm
Editor : Sake Naresh

గాజు గ్లాసు గుర్తు రీషెడ్యూల్ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన జనసైనికులు

   మదనపల్లి ( జనస్వరం ) : ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రీ షెడ్యూల్ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరియు దానికోసం ప్రయత్నించిన జనసేన లీగల్ టీం వారికి మదనపల్లె జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు హరిప్రసాద్, వీర మహిళ మల్లిక ,లక్ష్మమ్మ జనసేన మదనపల్లి నాయకులు గుణ లావరాజు ధరణి, రామ్ శెట్టి నాగార్జున, షేక్ అయాజ్, షేక్ సోను, వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com