Search
Close this search box.
Search
Close this search box.

సీతానగరం మండలం జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం భారీ చేరికలు

సీతానగరం

      రాజానగరం ( జనస్వరం ) : కిక్కిరిసిన జనంతో సీతానగరం గ్రామం, బత్తుల బలరామ కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనే బలమైన కోరికతో హాజరయిన ప్రజలతో దద్దరిల్లిపోయింది. వరుస చేరికలతో అధికార పార్టీ నాయకులలు గుబులు పుట్టిస్తున్న బత్తుల బలరామకృష్ణ. YCP వారిలాగా రూపాయలిచ్చి, బిరియానీలు పంచి, బ్రతిమాలుకొచ్చి తెచ్చుకున్న జనం కాదని బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ సీతానగరం మండలంలో జరిగిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం బత్తుల వారి బలాన్ని బలంగా చాటిందని అన్నారు. దగుల్బాజీ నాయకులకు స్వస్తిపలకాలని జనం కోరిక అందుకే వందలు, వేలుగా జనసేన పార్టీలో జనం చేరిక… పవన్ కళ్యాణ్ గారి పై ఉన్న ఇష్టానికి బత్తుల వారిపై నమ్మకానికి ఇది మచ్చు తునక అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధే బత్తుల వారి లక్ష్యo….రానున్న 2024 ఎన్నికలలో జనసేన గెలుపుకు నేటి సమావేశం ప్రత్యక్ష సాక్ష్యo. నేటి సమావేశానికి జనసేన సీనియర్ నాయకులు, వీరమహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకంగా హాజరవడం బత్తుల బలరామకృష్ణ గారి పై ప్రజలకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని తెలియజేశాయని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way