Logo
Date of Publish : 01 August 2022, 4:10 pm
Editor : Sake Naresh

ఎస్ ఐ వెంకటరావుకు జైలు శిక్ష వేయాలి : దివ్యాంగ జనసైనికుడు గోగన ఆదిశేషు

          బాపట్ల ( జనస్వరం ) :  పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన సందర్భంగా జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గత మూడు రోజుల క్రితం మర్రిపాడు ఎస్ ఐ వెంకట్రావు  ఒక దివ్యాంగులు అయినా తిరుపతిని హింసించారని అన్నారు. ఆయన మరణానికి కారణమైన ఎస్ ఐ వెంకట్రావు పైన దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని సెక్షన్ 92ఏ. ప్రకార కఠినంగా శిక్షించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనితో పాటు తిరుపతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో  ఇమ్మడి శెట్టిమురళి కృష్ణ, కంది వెంకట్ రెడ్డి, దేవి రెడ్డి శ్రీనివాసరావు, కుంట సూరయ్య తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com