ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు శృంగవరపుకోట జనసైనికుల వినతి

ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు శృంగవరపుకోట జనసైనికుల వినతి

        ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో స్థానిక జనసేన బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కొడాలి వెంకటేశ్వరావు (నానీ ) గారు హిందూ దేవతామూర్తులు, ఆలయాల ఫై చేసిన అనుచిత వాఖ్యలు కు నిరసనగా స్థానిక దేవి బొమ్మ కూడలి లో నిరసన కార్యక్రమం నిర్వహించి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో మంత్రి నాని గారి పై సెక్షన్ 259, 259a ప్రకారం కేసు నమోదు చేసి ఆయన పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని S. I గారికి నమోదు పత్రం ఇవ్వటం జరిగినది. ఇందులో భాగంగా జనసేన నాయకులు శ్రీ వబ్బిన సన్యాసినాయుడు గారు, బీజేపీ ఇంచార్జ్ శ్రీ ప్రసాద్ గారు మరియు స్థానిక బీజేపీ జనసేన నాయకులు, యలమంచిలి ప్రసాద్ గారు, శ్రీ రూపేష్ గారు, వబ్బిన సతీష్ గారు, రాము గారు, కోళ్ల సన్యాసి రావు గారు, కారుకొండ రవి కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way