Logo
Date of Publish : 08 January 2022, 5:37 pm
Editor : Sake Naresh

కోడి పందెలు ముసుగులో జరుగుతున్న పేకాట శిబిరాలను అరికట్టాలి ? కృష్ణా జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్

  జగ్గయ్యపేట, (జనస్వరం) : కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాల ముసుగులో జరుగుతున్న పేకాట శిబిరాలను అరికట్టాలని జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ముత్యాల వెంకట శ్రీనివాసరావు మరియు కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి పెద్డ పండగ సంక్రాంతి సంప్రదాయ ఆట కోడి పందాలను వ్యతిరేకించడం లేదని కానీ ఈ కోడిపందాల ముసుగులో అధికార పార్టీ వారి అండతో పేకాట శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని మరి వీటి వలన అనేక మంది అప్పుల పాలు అవటమే కాకుండా ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని, తక్షణమే ఈ పేకాట శిబిరాల్ని అరికట్టవలసిందిగా జగ్గయ్యపేట పట్టణ మరియు రురల్ పోలీస్ వారిని జనసేన పార్టీ తరువున కోరుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్, నాగేశ్వరరావు, రాం, గోపి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com