కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా పర్మినెంట్ చేయాలి : జనసేన పార్టీ

జనసేన పార్టీ

      భైంసా ( జనస్వరం ) : పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందర ఆశ వర్కర్ల సమ్మె 4 వ రోజు మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మద్దతు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో సీజనల్ వ్యాదులకు, దీర్ఘ కాలిక వ్యాదులకు మందులు టీకాలు ట్యాబ్లెట్లు ఇంటింటా పంపిణీ చేస్తూన్నారని అన్నారు. కనీసం నెల వారి ఫిక్సిడ్ వేతనం లేకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా 18 వేయిల రూపాయల ఫిక్సిడ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  PF, ESI సౌకర్యాలు, ప్రమాద బీమా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు అన్ని సంక్షేమ పథకాల్లో అర్హులుగా గుర్తించాలి. లేని యెడల భవిష్యత్ లో జరగబోయే పోరాటానికి జన సేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం నాయకులు మరకంటి విజయ, లక్ష్మి, శాంత వందన, పద్మ, మంజుల, ఉజ్వల, మౌనిక, అనసూయ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way