Logo
Date of Publish : 20 October 2021, 8:41 am
Editor : Sake Naresh

వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శింగనమల జనసేన నాయకులు సాకే మురళి కృష్ణ

    శింగనమల, (జనస్వరం) : వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా బుక్కరాయసముద్రంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి  శింగనమల నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ పూలమాలలతో సత్కరించి టెంకాయ కర్పూరంతో పూజించటం జరిగింది. ఈ వాల్మీకి మహర్షి పుట్టినరోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి, కుటుంబ విలువలకు చిహ్నంగా రామాయణం అనే మహా కావ్యాన్ని తెలిపి పండుగలా ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వ్యవస్థ సక్రమంగా పని చేయాలన్న అహంకారం, దౌర్జన్యం, దుర్మార్గం నశించాలన్న మనకు ఈ వాల్మీకి మహర్షి పండుగ చాలా అవసరమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, మన్నల పెద్దిరాజు, వాల్మీకి మునీంద్ర, వాల్మీకి రామకృష్ణ, తలారి ధనుంజయ, వాల్మీకి రాజు, తాహిర్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com