Logo
Date of Publish : 07 April 2022, 10:44 am
Editor : Sake Naresh

వైసిపికి చెందిన శెట్టిబలిజ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరిక

    కొత్తపేట, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పిల్లి శంకర్, గుత్తుల శ్రీనివాస్, కడలి మణికంఠ, అడ్డల వినయ్ కుమార్ చింతలూరు పార్టీ ప్రెసిడెంట్ దేశబత్తుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికి శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com