Logo
Date of Publish : 05 May 2022, 3:24 am
Editor : Sake Naresh

టీమ్ పిడికిలి రూపొందించిన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ ను విడుదల చేసిన దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్షాద్

     దర్శి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా 30 కోట్ల రూపాయలను సహాయం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు టీమ్ పిడికిలి వారు రూపొందించిన పోస్టర్ ను దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు షేక్ ఇర్షాద్ ఆవిష్కరించి దర్శి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇర్షాద్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీమ్ పిడికిలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజంగా ఆ కౌలు రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది అని ఇలాంటి నాయకుడికి ప్రజలందరూ అండగా ఉండాలని ఇర్షాద్ కోరారు. ఈ కార్యక్రమంలో పోతంశెట్టి హరికృష్ణ, పుప్పాల వసంత్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com