Search
Close this search box.
Search
Close this search box.

టీమ్ పిడికిలి రూపొందించిన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ ను విడుదల చేసిన దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్షాద్

     దర్శి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా 30 కోట్ల రూపాయలను సహాయం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు టీమ్ పిడికిలి వారు రూపొందించిన పోస్టర్ ను దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు షేక్ ఇర్షాద్ ఆవిష్కరించి దర్శి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇర్షాద్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీమ్ పిడికిలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజంగా ఆ కౌలు రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది అని ఇలాంటి నాయకుడికి ప్రజలందరూ అండగా ఉండాలని ఇర్షాద్ కోరారు. ఈ కార్యక్రమంలో పోతంశెట్టి హరికృష్ణ, పుప్పాల వసంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way