Logo
Date of Publish : 02 May 2022, 9:30 am
Editor : Sake Naresh

షణ్ముఖ వ్యూహం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

           విజయనగరం ( జనస్వరం ) : జనంలోకి జనసేన ప్రజా సమస్యలపై పోరాటం కార్యక్రమం జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు  మార్రపు సురేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే చేసే కార్యక్రమాలు వివరించడం జరుగుతుందన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తుందని, అలాగే జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా ప్రజల్ని మేలు జరుగుతుందో వివరిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆయన సిద్ధాంతాలు వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోహన్ రావు, మిడతాన రవికుమార్, పండు, శ్రీను, హరీష్, ఆదినారాయణ, రాజీవ్, డొల రాజేంద్ర, మహేష్, రవీంద్ర, నాయుడు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com