Logo
Date of Publish : 27 June 2023, 5:11 pm
Editor : Sake Naresh

స్పీడ్ బ్రేకర్స్, డేంజర్ జోన్ బోర్డ్స్ ఏర్పాటు చేయండి : జనసేన నాయకులు

        విజయనగరం ( జనస్వరం ) : యాక్సిడెంట్లకు అడ్డగా మారిన దాసన్నపేట ఎర్ర చెరువు జంక్షన్, విజయనగరం నియోజవర్గంలో కల దాసిన పేట ఎర్ర చెరువు జంక్షన్ వద్ద తరచూ వాహనాలు యాక్సిడెంట్లకు గురై ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని,తక్షణమే ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్స్,డేంజర్ జోన్ బోర్డును,సైన్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారిని కోరారు. ఈ విషయమై మంగళవారం ఉదయం జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ ,చక్రవర్తి మున్సిపల్ కమిషనర్ కు సమస్యను వివరించి వెంటనే పరిష్కార దిశగా డేంజర్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జనసైనికులు సురేష్, రాజు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com