స్పీడ్ బ్రేకర్స్, డేంజర్ జోన్ బోర్డ్స్ ఏర్పాటు చేయండి : జనసేన నాయకులు

జనసేన

        విజయనగరం ( జనస్వరం ) : యాక్సిడెంట్లకు అడ్డగా మారిన దాసన్నపేట ఎర్ర చెరువు జంక్షన్, విజయనగరం నియోజవర్గంలో కల దాసిన పేట ఎర్ర చెరువు జంక్షన్ వద్ద తరచూ వాహనాలు యాక్సిడెంట్లకు గురై ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని,తక్షణమే ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్స్,డేంజర్ జోన్ బోర్డును,సైన్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారిని కోరారు. ఈ విషయమై మంగళవారం ఉదయం జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ ,చక్రవర్తి మున్సిపల్ కమిషనర్ కు సమస్యను వివరించి వెంటనే పరిష్కార దిశగా డేంజర్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జనసైనికులు సురేష్, రాజు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way