జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

అంబేద్కర్

          ఆచంట ( జనస్వరం ) : భారతరత్న డా.బి.అర్ అంబేత్కర్ 131వ జయంతి సందర్భంగా మండలంలోని గుమ్మలురు గ్రామములో గల అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంటుందని చెప్పారు. ఆయన ఆశయాలు మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు పిల్లలు అందరు మంచిగా చదువు కోవాలని తద్వారా జ్ఞానంపార్చన చేయాని చెప్పారు. అప్పుడే మనమందరం అంబేద్కర్ ఆలోచనకి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడాల రాజేష్, కడలి రాంబాబు, వార్డ్ మెంబర్ దార్లంక శ్రీలక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way