Search
Close this search box.
Search
Close this search box.

మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం

మధుసూధన్ రెడ్డి

             ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో 25, 26 వ వార్డ్ సుందరయ్య నగర్ లో నిర్వహిస్తూ భవన కార్మికుల మరియు మైనారిటీ సోదరుల కష్టాలు తెలుసుకున్నారు. వారికి తప్పకుండా న్యాయం చేస్తామని అలాగే ధర్మవరంలో జరుగుతున్న దోపిడీలు దౌర్జన్యాల గురించి తెలుసుకుని భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ధర్మవరంలో ఎలాంటి దౌర్జన్యాలు రౌడీయిజాలు లేకుండా కాపాడుకునే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way