Logo
Date of Publish : 27 October 2020, 3:33 pm
Editor : Sake Naresh

రోజువారీ జీవనం సాగించే మదన్ కు తోపుడు బండిని సహాయం చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు

రోజువారీ జీవనం సాగించే మదన్ కు తోపుడు బండిని సహాయం చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు

     సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం వుసపల్లి గ్రామానికి చెందిన మదన్ ప్రతిరోజు సమోసాలు మరియు పానీ పూరి సైకిల్ పై పెట్టుకొని అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు.  అయితే దానిపైన వచ్చేటువంటి రూపాయి కుటుంబ పోషణకు చాలా కష్టం గా వుండేది. ఒక రోజు జనసేన పార్టీ పొదలకూరు మండలంలో లోకేష్ నాయుడు అతనితో మాట్లాడటం, ఆ సందర్భంలో ఆయన కష్టాలను అతనికి తెలియజేయడం దాంతో అతని మనసు చలించి జనసేన నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ కుటుంబ పోషణ నిమిత్తం ఒక బండి ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. పొదలకూరు మండలం సిఐ గంగాధర్ రావు గారి చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు మాజీ పార్లమెంటరీ కమిటీ మెంబర్ పోలంరెడ్డి ఇందిరా గారు మరియు లోకేష్ నాయుడు, కొప్పాల నవీన్, జయకృష్ణ, కోంగి గణేష్, పూర్ణ, విష్ణు సాయి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com