Logo
Date of Publish : 23 March 2022, 8:08 am
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలిచిన సంగం మండల జనసేన నాయకులు

    సంగం, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో తూర్పు హరిజన వాడకు చెందిన యోబు సెంట్రింగ్ పని చేస్తూ ప్రమాదవశాత్తు ఇనుపరాడ్ మీద కరెంట్ తీగలు పడి చేతులకు దెబ్బతగిలాయి. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇల్లు జరగడం కష్టం అవుతుంది. వాలంటీర్లు అతనికి పింఛను రాయకుండా ఆలస్యం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సంగం మండలం జనసేన సీనియర్ నాయకులు కూనపల్లి శ్రీ హరి అధికారులతో వాదన పడి అతనికి పింఛను వచ్చేలా కృషి చేశారు. ఇప్పుడు అతనికి పింఛను వస్తుంది. అలాగే ఆ కుటుంబానికి నెల రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కూనపల్లి శ్రీహరి, దాడి బాను కిరణ్, ఆకులేటి సాయి చంద్, పెళ్లి మల్లి, రామిశెట్టి యస్వంత్, డి నరేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com