Search
Close this search box.
Search
Close this search box.

గాయపడిన జనసైనికునికి చేయూత అందించిన సందీప్ పంచకర్ల

సందీప్ పంచకర్ల

    భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం దిబ్బడిపాలెంకు చెందిన జనసైనికుడు షినగం సురేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన్ని నియోజకవర్గం జనసేన ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో జనసైనికుడికి రూ. 20,000 ఆర్ధిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో బి. వి కృష్ణయ్య, ఈ. ఎన్. ఎస్ చంద్రరావు, ఆనందపురం మండలం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way