గాయపడిన జనసైనికునికి చేయూత అందించిన సందీప్ పంచకర్ల

సందీప్ పంచకర్ల

    భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం దిబ్బడిపాలెంకు చెందిన జనసైనికుడు షినగం సురేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన్ని నియోజకవర్గం జనసేన ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో జనసైనికుడికి రూ. 20,000 ఆర్ధిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో బి. వి కృష్ణయ్య, ఈ. ఎన్. ఎస్ చంద్రరావు, ఆనందపురం మండలం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way