మృతి చెందిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన సందీప్ పంచకర్ల

సందీప్ పంచకర్ల

           భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం, కృష్ణాపురం గ్రామంలో ఎలెక్ట్రిక్ షాక్ తగిలి మృతి చెందిన జన సైనికుడు పైడి నాయుడు కుటుంబాన్ని భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల మరియు పద్మనాభం మండల జనసేన పార్టీ నాయకులు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారి తరుపున మృతి చెందిన పైడి నాయుడు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని భరోసా కల్పించడం జరిగింది. తక్షణ సహాయంగా జనసేన పార్టీ నాయకుడు శివ కృష్ణ 5 వేల రూపాయల సహాయాన్ని డా. సందీప్ పంచకర్ల గారి చేతులు మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way