Logo
Date of Publish : 02 December 2022, 8:54 pm
Editor : Sake Naresh

శింగనమల కేజీబీవి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించిన జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ

    శింగనమల, (జనస్వరం) : శింగనమల మండల కేంద్రములోని కస్తూరిభాయి స్కూలునందు పుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను అనంతపురం పావని హాస్పిటల్ నందు చాలా ఇబ్బంది పడుతున్నవారిని జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ  పరామర్శించారు. ఈ సందర్భంగా మురళి కృష్ణ మాట్లాడూతూ సాయంత్రము 4 గంటలు నుండి విద్యార్థులు, కడుపునోప్పి, వాంతులు, విరేచనాలుతో ఇబ్బంది పడుతుంటే దాదాపుగా 8 గంటలపైన విద్యార్థులను స్కూలు HO హస్పిటల్ కు జాయిన్ చేయడము ఇంతనిర్లక్ష్యమా! అని ప్రశ్నించారు. కావున పుడ్ పాయిజన్ కు కారణమైన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మన్నల పెద్దిరాజు, అరటి తాహిర్  పరామర్శించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com