Logo
Date of Publish : 03 June 2022, 8:20 am
Editor : Sake Naresh

అమరుల త్యాగ౦ ఈనాటి మన జీవితం : తెలంగాణ జనసేన నాయకులు

          పాలకుర్తి ( జనస్వరం ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ తల్లికి మరియు తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గార్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేడిద ప్రశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం ఒక చారత్రాత్మక ఘట్టం. ప్రజలంతా ముక్తకంఠంతో కోరి సాధించుకున్న ఒక అపురూప విజయం. ఈ విజయం కోసం ఎంతోమది ప్రాణాలు దారబోశారు. మరెందరో తమ జీవితాలను అర్పించారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన తెలగాణ రాష్ట్రం. పాలన మారింది కానీ ప్రజలు బతుకులు మారడం లేదన్నారు, ఆర్భాటాలే తప్ప సరైన అభివృద్ధి జరగలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఎనిమిదేళ్ల గడిచిన నియామకాలు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. స్వరాష్ట్ర పాలన ఎనిమిదేళ్లుగా నిరుద్యోగ సమస్య పరీక్షించలేదు గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఏర్పడి నేడు అప్పుల రాష్ట్రంగా మిగిలి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల సైదులు, పూజారి సాయి, N రవి మరియు జన సైనికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com