Logo
Date of Publish : 31 March 2026, 1:00 am
Editor : Sake Naresh

ఆశా వర్కర్లను హౌస్ అరెస్ట్ చేసిన గ్రామీణ పోలీసులు

భైంసా, మార్చి 30 (జనస్వరం) : ఆశా వర్కర్లు తమ సమస్యలపై నిర్మల్ జిల్లాలో ధర్నాకు వెళ్లే నేపథ్యంలో, వారిని ధర్నాకు వెళ్లనీయకుండా గ్రామీణ ఎస్సై సుప్రియ హౌస్ అరెస్ట్ చేశారు. గౌరవ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, అలాగే ఎన్నికల డ్యూటీ చేసిన డబ్బులు, పల్స్ పోలియో, లెప్రసీ కార్యక్రమాల బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు విజయ తెలిపారు. ఇందిరమ్మ పాలనలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని వారు పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com