Search
Close this search box.
Search
Close this search box.

వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి

సంక్షేమశాఖ

             బాపట్ల ( జనస్వరం )  : జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో జె.సి గారిని కలిసి దివ్యా౦గుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయమని జె సి గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. వెంటనే స్పందించి ఆ కార్యాలయం వచ్చేలా చేస్తానన్నారు. అలాగే చదువుకున్న దివ్యా0గులకు ఉద్యోగాలు కల్పించమని అడగగా అన్ని శాఖలలో బాక్ లాగ్ పోస్టులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోగన ఆదిశేషు, కోకి రాజశేఖర్, కంది వెంకటరెడ్డి, sk సుభాని, దేవిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way