Logo
Date of Publish : 17 November 2020, 9:01 am
Editor : Sake Naresh

పెందుర్తి లో డ్రైనేజి సమస్యలను తీర్చాలని అధికారులకు వినతి

పెందుర్తి లో డ్రైనేజి సమస్యలను తీర్చాలని అధికారులకు వినతి

                   విశాఖపట్నం 88 వార్డు, సత్తివాని పాలెం గ్రామం, పెందుర్తి నియోజకవర్గం డ్రైనేజీ లేక పొడవున్న గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సంబంధిత GVMC అధికారులు జోన్ 5 సూపర్డెంట్ పార్వతీశం గారిని, వార్డు సచివాలయ అధికారి సునీత గారిని ప్రత్యేకంగా కలిసి సమస్య తాలూకు ప్రభావాన్ని చూపించి వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభించాలని జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్ కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ మహిళలు, జనసైనికులు నాయుడు, రూపేష్, వెంకటేష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com