Logo
Date of Publish : 26 January 2023, 3:28 pm
Editor : Sake Naresh

 శింగరాయకొండ జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

             శింగరాయకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా శింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామంలో చిన్న పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఇందుకు జనసేన పార్టీ నాయకుడు దండె ఆంజనేయులు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యన్నం రాము, రాణా ప్రతాప్, రాజేంద్ర సాయి, శీలం సాయి, కుమార్, రాజు, గోపి, అనుమాలశెట్టి కిరణ్, గుంటుపల్లి శ్రీను, జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com