Logo
Date of Publish : 26 January 2022, 12:01 pm
Editor : Sake Naresh

గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

   గుంతకల్లు, (జనస్వరం) :  73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి  జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు భరతమాత, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జనసైనికులు ఆధ్వర్యంలో గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ భాద్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు మండలం అధ్యక్షులు కురుబ పురుషోత్తం, బోయ సురేష్, పూల ఎర్రిస్వామి, బండి శేఖర్, పవర్ శేఖర్, పాండు కుమార్, పామయ్య, ఆటో రామకృష్ణ, శివ, మంజు, రాజశేఖర్, రామకృష్ణ, అనిల్, మల్లికార్జున, పాత గుంతకల్ అనిల్ లతో పాటు పలువురు నాయకులు, నిస్వార్థ జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com