Logo
Date of Publish : 17 May 2022, 5:41 pm
Editor : Sake Naresh

చెకు డ్యాముల మరమ్మత్తులు తక్షణం చేపట్టాలి : అరకు జనసేన నాయకులు

        అరకు ( జనస్వరం ) : నియోజకవర్గ కేంద్రమైన బంధం పంచాయతీ పరిధిలో గల రంపుడు వలస గ్రామంలో  జనసేన పార్టీ నియోజకవర్గ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, గతుం లక్ష్మణరావు ఆధ్వర్యంలో జనసేన బృందం ఆయా గ్రామాల్లో పర్యటించారు. ముందుగా జనసేన బృందం ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం గ్రామ పరిధిలో మరమ్మతులు ఉన్న చెకు డ్యామును గ్రామస్తులతో పాటు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ  ప్రభుత్వం తక్షణమే దంపుడు వలస మరమ్మతులో ఉన్న చెక్ డ్యాములు రిపేరింగ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గాయాలతో బాధపడుతున్న పెద్దకాపు సోమేష్ కుమార్ చిన్నారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, శ్రీ రాములు, వల్లంగి రామకృష్ణ, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com