Logo
Date of Publish : 27 August 2021, 4:43 am
Editor : Sake Naresh

తొలగించిన భారతమాత విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి : జనసేన నాయకుడు చెంగారి శివప్రసాద్‌

      రాజంపేట, (జనస్వరం) : తాడేపల్లిలో తొలగించిన భారతమాత విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని జనసేన నాయకుడు చెంగారి శివప్రసాద్‌ గారు డిమాండ్‌ చేశారు. జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌  గారు 75 వ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున జనసేన నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం ముందు దేశాన్ని గౌరవిద్దాము, తరువాత జనసేన పార్టీ అన్నట్టుగా తెలియజేశారని జనసేన నాయకులకు గుర్తు చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకొని సరియైన నాయకున్ని ఎన్నుకోవాలని వారు కోరారు. జననాయకుడు పవన్‌ కళ్యాణ్‌ గారు ఒక్కరే అని తెలిపారు. తొలగించిన భారతమాత విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని జనసేన పార్దీ తరపున చెంగారి శివప్రసాద్‌ గారు కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com