Logo
Date of Publish : 06 February 2023, 4:10 pm
Editor : Sake Naresh

రాయపాలెం కాలువ పూడిక తీసి పైకప్పు వేయండి : జనసేన నాయకులు గునుకుల కిషోర్

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ పదో డివిజన్ నందు రాయపేట కాలువ పూడిక తీసి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది అని స్థానికులు వాపోవడంతో జనసేన తరపున జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ మున్సిపల్ కమిషనర్ కి అభ్యర్థన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే రామ్ నగర్, రాయపేట కాలువ డ్రైనేజీ పూడిక తీశారు. వ్యర్ధాలు బయటపడి దోమలు విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని, కాలువ నిండిపోయి వ్యర్ధాలు డ్రైనేజీ నుంచి ఇంట్లోకి వస్తున్నాయని వెంటనే కాలువ పూడిక తీయాలని కోరారు. కమిషనర్ స్పందించి సంబంధిత ఇంజనీరింగ్ కి ఈ సమస్యను తీర్చవలసిందిగా తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com