Logo
Date of Publish : 10 September 2023, 6:43 pm
Editor : Sake Naresh

వేమూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు

     వేమూరు ( జనస్వరం ) :  మంద కృష్ణ మాదిగ  పిలుపు మేరకు వేమూరు నియోజకవర్గంలో వేమూరు సెంటర్ లో బాబూ జగజ్జీవన రావ్ విగ్రహం సెంటర్ నందు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించటం జరిగింది. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా ఇంఛార్జి వర్ల దేవదాసు మాదిగ గారు పాల్గొన్నారు. ఈ దీక్షలు ఈ నెల 22 వ తేదీ వరకు జరగాలని పార్లమెంటులో sc వర్గీకరణ బిల్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు వేమూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూరాల వాసుదేవ గౌడ, జనసేన పార్టీ నాయకులు సోమరౌతు బ్రహ్మం మద్దతు తెలపి కృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాo అని అన్నారు. ఈ కార్య క్రమంలో y. దాసు మాదిగ, జంపని నుంచి ఆలపాటి రాకేష్ మాదిగ, పోతుమర్రు నుంచి ఎలిషా మాదిగ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com