Logo
Date of Publish : 07 February 2022, 5:30 pm
Editor : Sake Naresh

సేవలతోనే గుర్తింపు : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

    విజయనగరం ( జనస్వరం ) : సమాజంలో చేసే సేవలతోనే గుర్తింపు వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. స్థానిక 13వ డివిజన్ కు చెందిన యువనాయకుడు, జనసైనుకుడు సారిక విశ్వనాధ్జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో చేసిన సేవలను బట్టే గుర్తింపు లభిస్తుందని, తద్వారా ప్రజల గుండెల్లో మంచిస్థానం లభిస్తుందని అన్నారు. ప్రతీఒక్కరూ ఇలాంటి సేవలు అందించాలని కోరారు. అన్నదానం చేసిన విశ్వనాధ్ ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో భారీఎత్తున జనసేన నాయకులు, జనసైనుకులు,ఝాన్సీ వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com