Logo
Date of Publish : 09 September 2022, 6:38 am
Editor : Sake Naresh

కొడిమి గ్రామానికి వంతెన నిర్మించాలని రాప్తాడు జనసేన నాయకుల డిమాండ్

    రాప్తాడు, (జనస్వరం) : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కొడిమి గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా కొడిమి గ్రామానికి వర్షం వచ్చినప్పుడు పోవాలంటే కోడిమీ వంకను దాటి పోలేని పరిస్థితి ఏర్పడిందని రాప్తాడు ఇంఛార్జ్ సాకే పవన్ కుమార్ పేర్కొన్నారు. దీనితో ఈ గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎలక్షన్స్ ముందర ప్రతి ఒక్క పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన తర్వాత కనీసం ఇటువైపు తిరిగి చూడని పాపం ఏ ఒక్క అధికార పార్టీకి పోలేదని వాపోయారు. వెంటనే ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే రాబోవు రోజుల్లో అక్కడి స్థానిక ప్రజలతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వమును  హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, వెంకటేష్ పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com