Search
Close this search box.
Search
Close this search box.

కలువాయి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా

కలువాయి

         వెంకటగిరి ( జనస్వరం ) : ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు పాటిస్తూ భగవంతుని ప్రార్ధనలు చేస్తూ నెలరోజులు కొనసాగే ఉపవాసాల ప్రక్రియకు ముస్లిం సోదరులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పేద ముస్లింల కళ్ళల్లో ఆనందం నింపాలని కలువాయి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈ రోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జన సైనికులు ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తారని, 50 మంది పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి వారికి కలువాయి మండల జనసైనికులు ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం జరిగింది. మతాలను గౌరవించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడు అడుగుజాడల్లో ముందుకు ముందుకు పోతూ సేవలందించడానికి జనసైనికులు ఎప్పుడూ ముందుంటారు అని మసీదు కమిటీ సభ్యులు నూరిన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సుంకు రామకిషోర్, నరేష్, శ్రీరామ్ వెంకటపతి, శ్రీరామ్ మనోహర్, భువన్, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way