రైతులను సన్మానించిన ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ రావు

ఆమదాలవలస

     ఆమదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ రావు, నియోజకవర్గ నాయకులు పైడి.మురళి మోహన్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా పొలంలో కొంత మంది రైతుల దగ్గిరకి వెళ్లి మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అంతరం అధినేత చేసిన సేవలు మరియు మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విదంగా రైతులకు అండగా ఉంటారో వివరించడం జరిగింది. రైతులకు జనసేనపార్టీ తరుపున గౌరవంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు దనుజయరావు, విజయ్, ఈశ్వర రావు, రాజారావు, కోటేషే, రాము, గోవింద్, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way