Search
Close this search box.
Search
Close this search box.

జ్యోతి రావ్ పూలే కి నివాళులు అర్పించిన జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ రావు(గాంధీ)

    మైలవరం, (జనస్వరం) : కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అక్కల రామ్మోహనరావు ఆధ్వర్యములో జ్యోతి రావ్ పూలే 132 వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చేసిన కార్యక్రమాల్ని స్మరించుకుంటు పూలే చేసిన ఎన్నో మంచి పనులు, సమాజంలో ఆయన తీసుకువచ్చిన మార్పులు, బడుగు బలహీన వర్గాల జీవితాలు అభ్యున్నతి కోసం ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలను జనసేన మైలవరం నియోజకవర్గ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు  కార్యక్రమంలో పాల్గొన్న వారికి వివరించి ఆయనని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చింత లక్ష్మీ, సామల సుజాత,యతిరాజుల ప్రవీణ్, రామిశెట్టి ప్రవీణ్, అశోక్ బాబీ, రాగల నాని, వెంకట్, సురేశ్, ఆంజనేయులు, చరణ్, శ్రీనివాస్, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way