సమస్యలను పరిష్కరించమని ఎం‌పి‌డి‌ఓ గారికి వినతి పత్రం ఇచ్చిన ఆముదాలవలస ఇంచార్జ్ రామ్మోహన్

సమస్యలను పరిష్కరించమని ఎం‌పి‌డి‌ఓ గారికి వినతి పత్రం ఇచ్చిన ఆముదాలవలస ఇంచార్జ్ రామ్మోహన్

              ఆమదాలవలస నియోజకవర్గం జి. కే. వలస గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్త అయిన  శిమ్మ. గణేష్ గారిని వైసీపీ పార్టీ వాళ్లు వాళ్ళ ఇంటి ముందు కాలువ ఎత్తు చేసి ఉద్దేశపూరకం గా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని  ఎం‌పి‌డి‌ఓ గారి దృష్టికి  తీసుకెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ  సమస్య ఏది ఉన్న ముందుగా గుర్తొచ్చే పార్టీ జనసేన పార్టీ అనే విధంగా ప్రజలలో ముద్ర వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.  అలాగే పార్టీ బలోపేతం గురించి పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి సూచనలు సలహాలు తెలియజేసారు. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలు, దోపిడి రాజ్యాన్ని చేసే పార్టీలా కాకుండా యువతకు పాతికేళ్ళ భవిష్యత్తుని ఇచ్చే పార్టీగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, అప్పలనాయుడు, ధర్మ, సాయి పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way