Logo
Date of Publish : 26 July 2023, 7:25 am
Editor : Sake Naresh

జనసైనికుడి మృతికి న్యాయం జరగాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన రామ్మోహన్

    ఆముదాలవలస ( జనస్వరం ) : విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో జనసేన నాయకుడు గొర్లె వసంత కుమార్ చనిపోయిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదానికి కారకులైన విద్యుత్ అధికారులు పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  పేడాడ రామ్మోహన్ రావు గారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారంగా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఈ సంఘటన పైన ఎంక్వయిరీ వేయడం జరిగింది. ఈ సంఘటనకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని రామ్మోహన్ గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యలకల రమణ, పైడి మురళీమోహన్, కొత్తకోట నాగేంద్ర మరియు నియోజకవర్గ నాయకులు కొంచాడ సూర్య, మురిపాక రాజశేఖర్, ఎచ్చర్ల కిషోర్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com