Logo
Date of Publish : 14 August 2020, 8:18 am
Editor : Sake Naresh

కరోనా రోగులకు పండ్లను అందించిన రామచంద్రపురం జనసేన నాయకులు

కరోనా రోగులకు పండ్లను అందించిన రామచంద్రపురం జనసేన నాయకులు

        రామచంద్రపురం పట్టణం ఏరియా హాస్పిటల్ లో ఉన్న కరోనా బారిన పడిన వారికి త్వరగా కోలుకోవాలని ఇమ్యూనిటీ పెంచే ఉద్దేశంతో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.  రామచంద్రపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు  మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ప్రజలు త్వరగా కోలుకుని ఆరోగ్యవంతంగా ఉండాలనే మంచి ఉద్దేశ్యం తో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమ౦ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సహాయం చేయడం ఒక జనసేన పార్టీకే సాధ్యం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , అక్కిరెడ్డి శ్రీను గారు, బుంగారాజు గారు, రాంబాబు నాయుడు, తోటరామక్రిష్ణ, కర్రా నాగేశ్వరరావు, ప్రసాద్ తదితర జనసైనికులు, బిజేపి నాయకులు పి. కేశవ రాఘవేంద్రరావు గారు, వెత్సా చంద్రగుప్త గారు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com