ప్రమాదంలో కాలు దెబ్బ తిన్న జనసైనికుడిని పరామర్శించిన రామచంద్రాపురం జనసేన ఇంచార్జ్ చంద్రశేఖర్

రామచంద్రాపురం

          రామచంద్రాపురం ( జనస్వరం ) : తామరపల్లి గ్రామ జనసైనికుడు దారపాటి జగన్ కు యాక్సిడెంట్ జరిగింది. కాలుకి గాయాలు అయ్యాయి. సుందరపల్లి, ఊడిమూడి, తామర పల్లి గ్రామాల జనసేన పార్టీ MPTC తాడాల జానకి రామ్ నియోజకవర్గ ఇంచార్జ్ కు తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గాయపడిన జగన్ ఇంటికి వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు తనకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.  జనసేన పార్టీ గంగవరం మండలం అధ్యక్షులు చిర్రా రాజ్ కుమార్, జనసేన నాయకులు సలాది వెర్రిబాబు, దేవరపల్లి చక్రథర్, ముద్రగడ్డ శ్రీను, గాలి రాము, రాంబాబు నాయుడు, వల్లభరెడ్డి నాగబాబు, గండేటి శివ, కొండ, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way