Search
Close this search box.
Search
Close this search box.

ప్రమాదంలో గాయపడిన జనసైనికులను పరామర్శించిన రామచంద్రపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

      రామచంద్రపురం, (జనస్వరం) : రామచంద్రపురం రూరల్ జగన్నాయకుల పాలెం గ్రామంలోని జనసైనికుడి కిమిడి శ్రీనివాస్ బిల్డింగ్ పని చేస్తూ పడిపోవడం జరిగింది. అలాగే నక్కా ముత్తేష్ బైక్ యాక్సిడెంట్ అయ్యి గాయాలు అవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ద్రాక్షారామ గ్రామం మాధవి లత హాస్పిటల్ కి వెళ్లి వారి యెుక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుంగరాజు, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, రూరల్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, అనిశెట్టి బాబ్జీ, బోనం శ్రీనివాస్, తోట రామకృష్ణ, పరమేష్, రాంబాబు నాయుడు కొలగాని సతీష్, పోలిశెట్టి స్వామి తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way