ఏలూరు జనసేన పార్టీలో చేరిన సీనియర్ జర్నలిస్ట్ రామ మోహన్ రావు

ఏలూరు

         ఏలూరు ( జనస్వరం ) : పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం కలిగి, పలు పెద్ద, చిన్న తరహా పత్రికలతో పాటు, పలు ఛానేళ్ళల్లో పనిచేసి, కొల్లేరు టుడే, గ్రామీణ కచేరి మాస పత్రికల వ్యవస్థాపక సారధి, నవ భూమి దినపత్రిక ఏలూరు ప్రతినిధి నెయ్యి కాపుల రామ్మోహన్ రావు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు గురువారం జనసేన కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసైనికుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాజకీయాలలో నిబద్ధత కలిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు విధివిధానాలకు ఆకర్షితుడై జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఏలూరులో రెడ్డి అప్పల నాయుడు ఏలూరు నియోజకవర్గంలో అన్ని వర్గాలను ఏగతాటిపైకి తీసుకువచ్చి, పార్టీ అధినేతకు విధేయుడై, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఏలూరు నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుండి, కార్పొరేషన్ స్థాయి వరకు పటిష్టపరుస్తూ, చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీ లో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సైనికులు, పాత్రికేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way