ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : మెగా పవర్ స్టార్ రాంచరణ్ 36వ జన్మదిన వేడుకలలో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక వేదాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధాశ్రమం నందు 30 మంది వరకు అల్పాహార పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి తగిన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని ఆయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోవాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రమేష్, గురు, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way