మానవత్వాన్ని చాటుకున్న రాజోలు వైస్ MPP ఇంటిపల్లి ఆనందరాజు

రాజోలు

        రాజోలు ( జనస్వరం ) : తూర్పగోదావరిజిల్లా P గన్నవరం నియోకవర్గం జనసేన పార్టీకి చెందిన అయినవిల్లి మండలం జనసేన అధ్యక్షుడు గుర్రాల రాంబాబు, మరియు అతని భార్య జనసేన పార్టీ MPTC రమాదేవి గార్ల పాప మౌనిక బి.టెక్ చదువుతుంది. లక్ష మందిలో ఒకరికి వచ్చే వ్యాధి ఊపిరితిత్తుల సంబంధించి అరోగ్య సమస్య పరిష్కారం కోసం అమలాపురం, కాకినాడ, విశాఖ హాస్పిటల్ తిరిగి చివరికి రాజోలు జనసేన నాయకులని ఆశ్రయించారు. వెంటనే రాజోలు వైస్ MPP ఇంటిపల్లి ఆనందరాజు మరియు జనసైనికుడు సూర్య, నంద్యాల, పాప తల్లిదండ్రులుతో పాటు మేము ఉన్నామంటూ హైదరాబాద్ తీసుకువెళ్లి పారిశ్రామికవేత్త మరియు మాక్స్ లైఫ్ హాస్పిటల్ అధినేత సుంకర రమేష్ ను ఆశ్రయించారు. వెంటనే ఆయన ఎంత డబ్బు అయినా పర్వాలేదు నేను ఖర్చు పెడతాను అని ముందుకొచ్చారు. పాపకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. పాప తల్లిదండ్రులు మాట్లాడుతూ మాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచిన మలికిపురం మండలం ఎంపీపీ మేడిచర్ల వెంకట వెంకట సత్యవాణి మరియు మంగెన నాగభూషణం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ఆపరేషన్ విషయంలో పూర్తిగా సహకరించిన సుంకర రమేష్ గారికి రాజోలు నియోజకవర్గం జనసేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way