Logo
Date of Publish : 09 September 2023, 10:46 pm
Editor : Sake Naresh

రాజోలు జనసేన పార్టీలో భారీగా చేరికలు

       రాజోలు ( జనస్వరం ) : రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన  జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు గారి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ, టీడీపీ నుండి అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గం, క్షత్రియ వర్గం వారు పార్టీలో చేరారు. రుద్రరాజు సూర్యనారాయణ రాజు, కుడిపూడి శివమణి, మందపాటి అయ్యప్ప స్వామి, మందపాటి శ్యాంప్రసాద్, నక్క దొరబాబు, ఇంగు సూర్యనారాయణ, గూమిలి చిరంజీవి, అల్లు సాయి కృష్ణ, కోనేరెడ్డి మణికంఠ, సోడిశెట్టి రాము తదితరులు మన జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాజోలు మండల వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు సత్తిబాబు, గుబ్బల నారాయణరావు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, మేకల ఏసుబాబు, నేల శీను, బత్తుల రాజేష్, కోళ్ళ బాబీ, పోలిశెట్టి గణేష్ చిన్ని తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com