Search
Close this search box.
Search
Close this search box.

MY FRIST VOTE FOR JANASENA కార్యక్రమం చేస్తున్న వీరమహిళలను అభినందించిన రాజేశ్వరరావు బొంతు

రాజేశ్వరరావు బొంతు

    రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గంలో జనసేనపార్టీ వీర మహిళ సత్య మేడిచర్ల, తన స్నేహితులతో కలిసి తిరుగుతూ MY FIRST VOTE FOR JANASENA కార్యక్రమం చేస్తున్నారు. వీరు చేస్తున్న కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా వీర మహిళలు చేసి పవన్ కళ్యాణ్ సీయం అయ్యే  వరకు ఈ కార్యక్రమం చేయాలని  జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు అన్నారు. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎం‌పి‌పి మేడిచర్ల సత్య వాణి, పోలిశెట్టి గణేష్, నల్లి కిరణ్, యమున, సత్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way