Logo
Date of Publish : 28 July 2022, 4:49 pm
Editor : Sake Naresh

ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన రాజంపేట జనసేన నాయకులు

     రాజంపేట, (జనస్వరం) : ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండలం కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల నందు మొక్కలును జనసేనపార్టీ ఆధ్వర్యంలో రామశ్రీనివాస్ కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల నందు 20 మొక్కలు, మాధురి స్కూల్ నందు 30 మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించండి పర్యావరణన్ని రక్షించండి అంటూ భావితరాల భవిష్యత్తు కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ,మురళీధర్, పాఠశాల హెచ్ ఎం కుసుమా, పిఈటి ఏ రోహిణి, శివకుమారి, మండల ఎఫ్ పి ఓ, సీఈఓ రమణయ్య, ఆర్ వీరణగయ్య, ఆంజనేయులు నాయుడు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com